బంగాళాఖాతంలో ఇవాళ భూకంపం.. చెన్నైలో ప్రకంపనలు

0
31

బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం (12-02-2019), 07:02:27 సమయమున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో చెన్నై నగరం ఒక్కసారిగా గురైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ జరగలేదు. ఈ విషయం ఇండియన్ మెటరాలజి డిపార్ట్మెంట్ తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసింది.