చంద్రబాబుకు సిగ్గు లేదు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

0
36

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు.

“అప్పుడు కాంగ్రెస్ పై చంద్ర గర్జన – ఇప్పుడు బీజేపీపై చంద్ర గర్జన.
ఊసరవిల్లి కంటే ఫాస్ట్ గా రంగులు మార్చగల, తన అవసరంకోసం ఎవరి చంకలో అయినా దూరే చంద్రబాబుకు సిగ్గులేదు. ఇక పచ్చ మీడియాకు అసలే లేదు.” అంటూ తమ ట్విట్టర్ అకౌంట్ నుండి అని ట్వీట్ చేశారు.