ఏపీ లో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

0
31

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్., రియల్ టైం గవర్నెన్స్ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్., పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా డి.వరప్రసాద్., కార్మిక శాఖ కమిషనర్ గా వరప్రసాద్, వికలాంగుల సంక్షేమం,వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ గా జి.సి. కిషోర్ కుమార్., ఉపాధి మరియు శిక్షణా శాఖ డైరెక్టర్ గా కె. మాధవి లత., సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి.లక్ష్మీ నరసింహం., చేనేత & జౌళి శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్., సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్య వేణి., పౌర సరఫరాల డైరెక్టర్ గా విజయ సునీత., ఏపీటీడీసీ సీఈవోగా గా కె. విజయ., విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పి. శ్రీనివాసులు నియమితులయ్యారు.