రెచ్చిపోతున్న నివేథా పేతురాజ్

0
39
Nivetha Pethuraj
Nivetha Pethuraj

తెలుగు పరిచయమైన మలయాళ బ్యూటీల్లో నివేథా పేతురాజ్ ఒకరు. ‘మెంటల్ మదిలో’ అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసి పండించింది. సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా “టిక్..టిక్..టిక్..”లో నివేథా నటించింది.

ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. అయితే తాజాగా ఈ మధ్యవచ్చిన సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో మెరిసింది ఈ భామ. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అటు సాయి ధరమ్ తేజ్‌కు ఇటు నివేథాకు ప్రాణం వచ్చినట్టయింది.