ఎయిర్‌టెల్ షాక్.. ఆ ప్లాన్స్ అన్నీ రద్దు…?

0
56

ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఎఆర్‌పియు) పెంచుకుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, రూ.499 కంటే తక్కువ ఉండే ఆఫర్లకు గుడ్‌బై చెబుతున్నట్టు తెలుస్తోంది.

కంపెనీ ఇప్పటికే రూ.299 పోస్ట్‌పెయిడ్‌ పథకానికి టాటా చెప్పింది. అతిత్వరలో రూ.349, రూ.399 పోస్ట్‌పెయిడ్‌ పథకాలకు స్వస్తి చెబుతుందని టాక్.

రూ.499 కంటే ఎక్కువ ఉండే పోస్ట్‌ పెయిడ్‌ ఆఫర్ లోనూ రూ.749, రూ.999, రూ.1,599లను మాత్రమే కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.