కుర్రాళ్ల మతులు పోగొడుతున్న నేహాశర్మ

0
38

నేహాశర్మ. ఈ ఉత్తరాది భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం “చిరుత”తో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఇందులో నేహాశర్మ తన అందాలను ఆరబోసింది.

ఆ చిత్రం తర్వా ఈ అమ్మడుకు అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ.. టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.

అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ… సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.