జ్యూస్లో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ను ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది. ముడుతలను నివారిస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. గుమ్మడి జ్యూస్లో క్యాల్షియం, ప్రోటీన్స్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో మచ్చలను, పిగ్మెంటేషన్ ఇతర సమస్యలను నివారిస్తుంది. చర్మంను తేలికపరిచి మచ్చలు లేకుండా చేస్తుంది. గుమ్మడి జ్యూస్లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలాచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే ఏవైనా కీటకాలు కుట్టినా గుమ్మడి మంటను నివారిస్తుంది. కాలిన గాయాలను మాన్పుతుంది. ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. గుమ్మడిలో ఉండే జింక్, విటమిన్ సి గాయాలను మాన్పుతుంది . గాయాలైన ప్రదేశంలో గుమ్మడి జ్యూస్ను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -