ఆర్ ఎక్స్ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు అజయ్ భూపతి. ఇప్పుడు తన రెండో ప్రాజెక్టు సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ‘మహా సముద్రం’ పేరుతో ఆయనో కథ రాసుకున్నారు. ఇది రవితేజ కోసమే అని సమాచారం. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రవితేజ. ఆ సినిమా పూర్తయిన తరవాత ‘మహా సముద్రం’ సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇందులో నాయికగా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది అదితి. పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే గ్లామర్తో పాటు అభినయాన్ని ప్రదర్శించ గలిగే అదితిని ఎంచుకున్నారని తెలుస్తోంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -