దీపావళి వేళ హైదరాబాద్లో భారీ అగ్రిప్రమాదం జరిగింది. వనస్థలిపురంలోని ఓ టైర్ రిట్రేడింగ్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటల్లో టైర్లు తగలబడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంతేకాదు సమీప కాలనీల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలతో ఊపిరాడక స్థానికులు పరుగులు పెట్టారు. దాంతో ముందు జాగ్రత్తగా గోదాం చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో ఉండే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై గోదాం నిర్వాహకులు, స్థానికులను పోలీసులు ఆరా తీస్తున్నారు. దీపావళి కావడంతో బాణాసంచా రవ్వలు పడి ప్రమాదం సంభంవించిందా? షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేదంటే ఇంకేమైనా కారణముందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -