దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం కేసులో జరిగిన ఎన్కౌంటర్ పై కేంద్ర హోం శాఖ తెలంగాణా ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ప్రస్తుతం ఈ కేసు పై దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ౩.౩౦ గంటల సమయంలో.. షాద్ నగర్ లోని చటాన్ పల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. మూడు గంటలకు నిందితులు నలుగురిని తీసుకుని.. దిశ హత్య, అత్యాచారం జరిగిన ప్రదేశంలో పోలీస్ లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయిస్తుండగా.. చటాన్ పల్లిలో పోలీస్ ల నుంచి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నిస్తూ… పోలీస్ ల పై దాడి చేసి తప్పించుకునెందుకు ప్రయత్నిస్తుండగా.. తాము కాల్పులు జరిపామని.. ఆ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని పోలీస్ ల వాదన.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -