సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనున్న టీం ఇండియా జట్టు.

0
76

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా జట్టను బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు ఈ సారి జట్టులో అవకాశం కల్పించింది. రోహిత్ శర్మ స్థానంలో పృథ్వీషా చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది భారత్. మార్చి 12నుంచి సరీస్‌ ప్రారంభం కానుంది. భారత జట్టలో కెప్టెన్‌ కోహ్లి, ధావన్, పృథ్వీషా, కేఎల్ రాహుల్‌, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌ను సెలక్ట్‌ చేసింది. ఇక ఆల్‌ రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో చోటు దక్కించుకున్నారు. భువనేశ్వర్, చాహల్, బూమ్రా, సంజయ్, కుల్దీప్ యాదవ్, సుబ్‌మన్‌జిల్‌ను సౌతాఫ్రికాతో జరగబోయే వన్డేలకు బీసీసీఐ ఎంపిక చేసింది.