సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా జట్టను బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు ఈ సారి జట్టులో అవకాశం కల్పించింది. రోహిత్ శర్మ స్థానంలో పృథ్వీషా చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది భారత్. మార్చి 12నుంచి సరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టలో కెప్టెన్ కోహ్లి, ధావన్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ను సెలక్ట్ చేసింది. ఇక ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో చోటు దక్కించుకున్నారు. భువనేశ్వర్, చాహల్, బూమ్రా, సంజయ్, కుల్దీప్ యాదవ్, సుబ్మన్జిల్ను సౌతాఫ్రికాతో జరగబోయే వన్డేలకు బీసీసీఐ ఎంపిక చేసింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -