ప్రముఖ లేడీ దర్శకరాలు సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈమె గతంలో రాజ్ తరుణ్ హీరోగా ‘ రాజుగాడు’ అనే సినిమాతో దర్శకురాలిగా మారింది. అంతకు ముందు ఈమె జర్నలిస్టుగా కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసింది. ఈమె త్వరలో కరణం మల్లీశ్వరి పై తెరకెక్కే బయోపిక్ను డైరెక్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. కరణం మల్లీశ్వరి బర్త్ డే సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈమె జ్వరంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచినట్టు సమాచారం. ఈమె విషయమైన ప్రముఖ రచయత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఆమె గత మూడు రోజులుగా ద్రవాహారం తీసుకుంటున్నట్టు చెప్పారు. మొత్తానికి ఆమె తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుందాం.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -