పుల్వామా దాడిని కొంతమంది పాకిస్థాన్ మహిళలు ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతం గా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సెహీర్ మీర్జా అనే మహిళా జర్నలిస్ట్ పుల్వామా దాడిని ఖండిస్తూ “యాంటీ హేట్ చాలెంజ్” పేరుతో ఒక కాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు పాక్ లో చాలామంది మహిళలు ఎలాంటి భయం లేకుండా లేకుండా #AntiHateChallenge అని టైపు చేసి పుల్వామా దాడిని ఖండిస్తున్నారు. యాంటీహేట్ చాలెంజ్ హ్యాష్ ట్యాగ్ తో పాటు ‘వీ స్టాండ్ విత్ ఇండియా’, నో టు వార్ హ్యాష్ ట్యాగ్ లతో పాకిస్థాన్ మహిళలు పుల్వామా ఘటనను ఖండిస్తూ పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -