మేడ్చల్ జిల్లా.కాప్రా మండలం జవహర్ నగర్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 808లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన కాప్రా రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ చర్యలు చేపడుతామని తహశీల్దార్ ఈ.బి. నాగరాజు హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూముల్లో భూకబ్జా దారుల చెర నుండి రక్షిస్తామని చెప్పారు తహశీల్దార్ ఈ.బి. నాగరాజు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -