ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రియాంకా గాంధీ

0
65

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ మొట్ట మొదటి సారి ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేశారు. వెంటనే ఆమె ఫాలోయర్ల సంఖ్య వేలల్లో చేరిపోయింది. ఐతే..అతి కొద్దీ సమయం లోనే ఆమె ట్విట్టర్ అకౌంట్ వెరిఫైడ్ కావడం విశేషం.

ప్రియాంకా గాంధీ ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారన్న విషయం తెలిసందే. ప్రజలు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రియాంకా గాంధీ ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది.