ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి

0
27

దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ భాగ్ హోటల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని రద్దీగా ఉండే కరోల్ భాగ్ ఏరియాలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది అక్కడిక్కడే మరణించారు, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే ఫైర్ డిపార్టమెంట్ ఆఫీసర్స్ వచ్చి మంటలను అదుపు చేసి దాదాపు గా 35 మంది ని రెస్క్యూ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని..అక్కడి పరిసరాలను పర్యవేక్షించారు ఢిల్లీ హోమ్ మినిస్టర్ సత్యేన్దర్ జైన్.