ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్., రియల్ టైం గవర్నెన్స్ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్., పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా డి.వరప్రసాద్., కార్మిక శాఖ కమిషనర్ గా వరప్రసాద్, వికలాంగుల సంక్షేమం,వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ గా జి.సి. కిషోర్ కుమార్., ఉపాధి మరియు శిక్షణా శాఖ డైరెక్టర్ గా కె. మాధవి లత., సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి.లక్ష్మీ నరసింహం., చేనేత & జౌళి శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్., సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్య వేణి., పౌర సరఫరాల డైరెక్టర్ గా విజయ సునీత., ఏపీటీడీసీ సీఈవోగా గా కె. విజయ., విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పి. శ్రీనివాసులు నియమితులయ్యారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -