ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకి ఓ శుభవార్త చెప్పారు. ఐదు ఎకరాలలోపు ఉన్న అన్నదాతలకు రూ.9 వేలు సాయం ప్రకటించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సాయం కాకుండా.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద 9 వేలు అదనంగా ఇస్తున్నట్టు చంద్రబాబు అనౌన్స్ చేశారు. అలాగే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 10 వేలను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలియజేసారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో రైతులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -