ఏపీలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్డౌన్కు ముందు బార్లలో మిగిలిపోయిన మద్యాన్ని ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ స్పెష ల్ సీఎస్ రజత్ భార్గవ సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 8 నుంచి లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు సడలించినా బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రభుత్వం ఆ మినహాయింపు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బార్లలో మిగిలిపోయిన మద్యం పాడయ్యే అవకాశం ఉన్నందున అమ్ముకునేందుకు అనుమతివ్వాలని వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విన్నవించింది. దీంతో వారి కోరిక మేరకు మద్యం షాపుల ద్వారా అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు రజత్ భార్గవ తెలిపారు. బార్లలో ఉన్న మద్యాన్ని షాపులకు అప్పగించి రశీదు పొందాలని సూచించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -