అతి తక్కువ కాల వ్యవధిలో ఇన్‌స్టాలో 10 లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న రతన్ టాటా…

సోషల్ మీడియాలో తనకు ఎవరూ తిరుగులేరని చాటుకుంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. నాలుగు మాసాల వ్యవధిలోనే ఆయన ఇన్‌స్టాగ్రమ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. 2019...

జియో ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ ..

గత నెలలో ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం భారతదేశ నంబర్ వన్ టెలికాం సంస్థ జియో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. దీంతో జియో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది....

మార్కెట్లోకి రానున్న మరో కొత్త ఐఫోన్

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రాబోతున్నాయి. సెప్టెంబరు 10న జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఏటా సెప్టెంబరు 10న కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల యాపిల్‌...

మ‌రో బిజినెస్ తో మ‌హేష్

హైదరాబాద్‌: స్టార్స్‌ ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా,...
donald trump

భారత్‌కు అమెరికా హెచ్చరిక… బేఖాతర్ అంటున్న ఇండియా

భారత్‌కు అమెరికా హెచ్చరిక జారీచేసింది. అయినప్పటికీ భారత్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. అసలు ఎంతో స్నేహభావంతో మెలుగుతున్న ఈ రెండు దేశాల మధ్య హెచ్చరికులు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు...

ఎన్నికలు.. సొంత గ్రామాలకు ప్రజలు.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల కోసం ప్రజలు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం రైళ్లు, బస్సుల వెంట పరుగులు తీస్తున్నారు. ఓటు కోసం సొంత వూర్లకు వెళ్లే ప్రజల నుంచి...

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు షాక్ : 54 వేల మంది మెడపై కత్తి?

ప్రభుత్వ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కి చెందిన 54,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచివుంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం మేరకు బీఎస్ఎన్ఎల్...

ఐబీఎం కొత్త సీఈవోగా అర్వింద్ కృష్ణ.

అడోబ్ ఐటీ సంస్థల సీఈవోలు ఇండియాకి చెందిన వారే కావడం విశేషం.వీటిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ ఉన్నారు.ఆయన బాద్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో లాభాలబాటలో నడిపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు...

”మహర్షి” బిజినెస్ అదిరింది… వామ్మో అంత రేటు పలికాడు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'భరత్ అనే నేను' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టేశారు. ఈ సినిమా...

చంద్రయాన్‌ – 2 ప్రయోగానికి తేదీ ఖరారుచేసిన ఇస్రో

దిల్లీ: సాంకేతిక సమస్యలతో ఇటీవల నిలిచిపోయిన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది. ‘సాంకేతిక కారణాలతో జులై 15న...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -