ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ నేటి నుంచే హైదరాబాద్లోనే….
క్రికెట్ ప్రపంచకప్ ముగిసినా.. వినోదానికి కొదువ లేదు. ఉత్కంఠభరిత సమరాలతో క్రీడాభిమానులను ఉర్రూతలూగించడానికి మరో క్రీడా సంబరం వచ్చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ నేటి నుంచే. ఆరంభం హైదరాబాద్లోనే....
వెస్టిండీస్ పర్యటనకు టీమ్ఇండియా ఎంపిక ఆదివారం
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసేందుకు జరగాల్సిన సెలక్షన్ కమిటీ సమావేశం అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. అయితే ధోని భవిష్యత్తేంటి! రిటైరవుతాడా.. కొనసాగుతాడా? అన్న ఆసక్తి కొనసాగుతూనే ఉంది.
వచ్చే నెలలో...
విండీస్ పర్యటనకు జట్టును శుక్రవారం ఎంపిక చేయనున్నారు
ముంబయి: ఐసీసీ వన్డే ప్రపంచకప్లో పోరాటం ముగిసిన తర్వాత టీమిండియా పర్యటిస్తున్న తొలి దేశం వెస్టిండీస్. ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్ వంటి సీనియర్లు వీడ్కోలు దశలో ఉన్నారు. శుభ్మన్ గిల్, పృథ్వీషా,...
అతడి బ్యాటింగ్ ఒకప్పటి స్థాయిలో లేదు
మహేంద్రసింగ్ ధోనీకి ఇటీవలే 38 ఏళ్లు పూర్తయ్యాయి. అతడి బ్యాటింగ్ ఒకప్పటి స్థాయిలో లేదు. ధోని అనుభవం జట్టుకు చాలా అవసరం పడే టోర్నీగా భావించిన ప్రపంచకప్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో...
ఔటివ్వగా.. సమీక్షలో బంతి బెయిల్ పైభాగంలో తాకుతున్నట్లు తేలింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీస్. బౌల్ట్ సంధించిన బంతి విరాట్ కోహ్లి మోకాలి పైభాగంలో ప్యాడ్ను తాకింది. అంపైర్ ఔటివ్వగా.. సమీక్షలో బంతి బెయిల్ పైభాగంలో తాకుతున్నట్లు తేలింది. కనీసం బంతి పరిమాణంలో...
29 ఏళ్లకే అనుష్క.. విరాట్ను పెళ్లాడారు
ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహం గురించి మరోసారి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు బాలీవుడ్ నటి అనుష్క శర్మ. 29 ఏళ్లకే అనుష్క.. విరాట్ను పెళ్లాడారు. అయితే ఈ...
ఫైనల్స్లో ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ను సైతం విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని
డన్: ప్రపంచకప్ ఫైనల్స్లో ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ను సైతం విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని కివీస్ జట్టు ప్రధాన కోచ్ గ్యారీస్టెడ్ అభిప్రాయపడ్డారు. లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఇరు జట్లూ...
ఇంగ్లాండ్దే ప్రపంచకప్
ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్
మ్యాచ్ టై, సూపర్ ఓవరూ టై
హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్ను గెలిపించిన స్టోక్స్
లండన్
ఎన్ని దశాబ్దాల కల.. ఎంత సుదీర్ఘ నిరీక్షణ.. ఎన్ని సంవత్సరాల తపస్సు!
ఎంత పోరాటం.. ఎంత శ్రమ!
... ఎట్టకేలకు పుట్టిల్లు...
భారత్ ఓటమికి మహేంద్రసింగ్ ధోనీయే కారణమని ప్రముఖ క్రికెటర్ తండ్రి
దిల్లీ: ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక నాకౌట్లో టీమిండియా ఓటమికి వికెట్కీపర్, బ్యాట్స్మన్ మహేంద్రసింగ్ ధోనీయే కారణమని ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, భారత జట్టు మాజీ పేసర్ యోగ్రాజ్సింగ్ ఆరోపించారు....
టీమీండియా ఓటమిపై రోహిత్శర్మ
జట్టుగా ఆడటంలో విఫలమయ్యాం
మాంచెస్టర్: ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంపై భారత ఓపెనర్ రోహిత్శర్మ తొలిసారి స్పందించాడు. గురువారం రాత్రి ట్విటర్ వేదికగా భావోద్వేగపూరిత పోస్టు పెట్టి తన బాధను అభిమానులతో పంచుకున్నాడు. ‘అవసరమైనప్పుడు జట్టుగా...