సెమీస్లో నిలిచేదెవరు?
ప్రపంచకప్లో తాజా పరిస్థితిపై సమగ్ర విశ్లేషణ
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. ఈ వారాంతానికి లీగ్ మ్యాచ్లు పూర్తవుతాయి. కాగా మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పోటీపడగా ఇప్పటికే అఫ్గానిస్థాన్,...
గెలుపు మంత్రం @ ‘గురువు’
ప్రపంచకప్లో టాప్-5 జట్లను నడిపిస్తున్న కోచ్లు
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏకపక్ష మ్యాచుల స్థానంలో ఉత్కంఠభరిత పోరాటాలు మొదలయ్యాయి. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ట్రోఫీ...
హమ్మయ్య.. ముప్పు తప్పింది!
రేపటి టీమిండియా మ్యాచ్కు వరుణుడి అడ్డంకి లేదు
మాంచెస్టర్: మాంచెస్టర్లో గురువారం జరగనున్న భారత్xవెస్టిండీస్ మ్యాచ్కు వర్షం ముప్పు లేదని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం పొడిగా ఉందని, వర్షం పడటానికి అవకాశం...
కొత్తవాళ్లకు కంగారు తప్పదండోయ్.. పాకిస్థాన్తో మ్యాచ్పై కోహ్లీ
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో కూడా అందరి దృష్టి దాయాదుల సమరంపైనే ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న లీగ్ మ్యాచ్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఆ...
వరల్డ్ కప్ 2019.. క్రికెట్ ఫ్యాన్స్కు అసలు పండుగ
వరల్డ్ కప్ 2019 ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రికెట్ పుట్టిన గడ్డపైనే ప్రపంచకప్ 2019 సంబరం ఆరంభమవుతోంది. మొత్తం 10 జట్లు ఈ సిరీస్లో పాల్గొననుండగా 46...
సచిన్ కొత్త అవతారం..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్కి గుడ్ బై చెప్పి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం దాటింది. 24 ఏళ్ల అంతర్జాతీయ...
వరల్డ్ కప్ జట్టులో ధోనీ సేవలే కీలకం : విరాట్ కోహ్లీ
ఇంగ్లండ్ వేదికగా ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సేవలు జట్టుకు చాలా కీలకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు....
భారత క్రికెటర్లు అలసిపోయారు.. వరల్డ్ కప్లో ఎలా ఆడుతారో?
ఎడతెరిపి లేకుండా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వల్ల చాలా మంది టీమిండియా క్రికెటర్లు అలసి పోయారని చెప్పక తప్పదు. ప్రపంచకప్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో క్రికెటర్లు...
ఐపీఎల్2019: ఫైనల్కు చేరిన చెన్నై.. ముంబైతో టైటిల్ పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఈ పోటీల్లో భాగంగా, ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముంబైలో జరుగనుంది. టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్...
రిషబ్ పంత్ ఎఫెక్ట్.. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన హైదరాబాద్
హైదరాబాద్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఆరు విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్లో చోటు దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్లో బోల్తా పడింది. హైదరాబాద్కు దక్కినట్టే దక్కిన విజయాన్ని ఢిల్లీ...