జియో ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త…

జియో ప్రైమ్ కస్టమర్లకు రిలయన్స్ జియో టెలికాం కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న రూ.99 విలువైన ప్రైమ్ సభ్యత్వాన్ని మరో యేడాదిపాటు పొడిగించింది. ఇది పూర్తిగా ఉచితం. ఇందుకోసం జియో...

భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్లు…

దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తాజాగా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి రూ.48, రూ.98 ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28...

భారత్‌లో ఎన్నికలు.. ఫేస్‌బుక్ అలెర్ట్.. ఇంటికెళ్లి మరీ తనిఖీలు.. అదుర్స్

కేంబ్రిడ్జ్ అనలిటికా వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఈ వ్యవహారంలో కోట్లాదిమంది ఫేస్ బుక్ ఖాతాదారుల డేటా లీకైనట్టు గుర్తించారు. దాంతో ఫేస్‌బుక్...

కేవలం రూ.4,499 ధరతో ఫ్లిఫ్‌కార్టులో రెడ్ మీ గో

కేవలం రూ.4,499 ధరతో ఫ్లిఫ్‌కార్టులో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ, అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చేసింది. 'రెడ్ మీ గో'ను మంగళవారం నుంచి అందుబాటులోకి తేనుంది....

అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ 5జీ ఫోన్

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ సరికొత్త మోడల్‍‌ను ప్రవేశపెట్టింది. ఎంఐ మిక్స్ 3 పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరకించింది. ఈ ఫోన్ షియోమీకి చెందిన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ కావ‌డం...

విడుదలకు ఎంఐ 9 సిద్ధం.. ఫీచర్లు గోప్యం…

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్‌ ఎంఐ 9ను గురువారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -